సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనతపురం ఆధ్వర్యంలో లైన్స్ భవనంలో స్వామి వివేకానంద 161 జయంతిని ఘనంగా జరుపుకున్నారు. యువజన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ అమర్నాథ్ మాట్లాడుతూ భారతదేశం ఔన్నత్యం ను ప్రపంచ దిశ దిశలా చాటాడాని, హిందూ మత ప్రాశస్తవు గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడని అన్నారు. లైన్స్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద చేసిన సేవలు గురించి 1984 సం: లో ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది అని అన్నారు. ఈ సందర్భంగా మన జిల్లా వాసి టెక్నీస్ బాల్క్రికెట్ క్రీడాకారులు శ్రీలంకలో ఆడి స్పోర్ట్స్ కోటలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యోగం సంపాదించిన వికాస్ ను సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి రఫీమోద్దీన్,జోన చైర్మన్ సా మల లక్ష్మీనారాయణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు....
-----------------------
Admin