సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామం లో M.P.F చర్చ్ దైవజనులు, బ్రదర్. జ్యోతి కుమార్ విశాక్ గార్ల ఆహ్వానం మెరకు క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకల్లో ముఖ్య అతిథిగా సువార్త ప్రసంగికులు బ్రదర్. జీవన్ కుమార్ పాస్టర్లు తో కలిసి క్రిస్మస్ కేక్ కట్టింగ్ చేసి తరువాత అందరికి స్వీట్లు పంపిణీ చేసి ,పేద క్రైస్తవ సోదరీమణులకు చీరలు పంపిణీ చేసిన వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం కార్యక్రమం ను ఉద్దేశించి మట్లాడుతూ యేసు క్రీస్తు చూపిన సన్మార్గం వైపు అందరు నడవలి అని...ప్రతి ఒక్కరి పై కరుణామయుడు ఆశీర్వాదలు ఉండాలి అని ఈ క్రిస్మస్ పండుగ అందరు సంతోషంగా నిర్వహించాలి అని...యేసు ప్రభు కృపాకరుణా అందరీ పై ఉండాలి అని సిరి సంపదలు,గొప్ప అవకాశాలు, ఆయురారోగ్యములు తో నిండు గా వర్ధిల్లాలి అని మట్లాడారు.ఈ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన దైవజనులు జీవన్ కుమార్ సొంత ఖర్చులతో వృద్ధులకు దుప్పట్లు పంపిన చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసినా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం సాలువతో సత్కరించినందుకు క్రైస్తవ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినారు ఈ కార్యక్రమం లొ మండల యూత్ నాయకులు తాటి రమణ ఇర్ప ప్రసాద్ చాప జోగారావు బీరువల్లి ప్రసాద్ దైవ సేవకులు గ్రామస్తులు పాల్గొన్నారు...
-----------------------
Admin