సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : నిర్భయ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 153 జయంతి సందర్భంగా నిర్భయ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షురాలు న్యాయవాది మల్లెల ఉషారాణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు ఆలోచనలు ఎందరికో స్ఫూర్తిదాయకమని వారు అవలంబించిన అహింసా మార్గము ద్వారా మనము దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చుకొని ఇటీవలనే వజ్రోత్సవాలను జరుపుకున్నామని నేటి యువత ఇలాంటి మహనీయుల ఆశయాలను ఆచరిస్తూ భావి భారత పౌరులుగా తమ జీవితాలను మరల్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గుత్తుల విజయలక్ష్మి నల్లమల ప్రతిభ న్యాయవాది ఈ కార్యక్రమంలో గుత్తుల విజయలక్ష్మి నల్లమల ప్రతిభా న్యాయవాది ,నల్లపు శిరీష, ఎంఏ షహనాజ్ తదితరులు పాల్గొన్నారు ,
-----------------------
Admin