సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామపంచాయతీ కి నూతనంగా వచ్చినటువంటి కార్యదర్శి స్వప్న ను దేశాయిపల్లి సర్పంచ్ ఉత్తరేణి భాగ్యలక్ష్మి మరియు ఉప సర్పంచ్ అసోల సురేష్ పాలకవర్గం సభ్యులందరూ కలిసి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా కార్యదర్శి స్వప్న మాట్లాడుతూ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని అందరి కి ఎల్లవేళల అందుబాటులో ఉంటానని సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు.
-----------------------
Reporter