Wednesday, 29 July 2026 05:21:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భాజాప ఆధ్వర్యంలో ఘనంగా వాజ్పేయి శతజయంతి వేడుకలు...

Date : 26 December 2024 10:00 AM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో భారత దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రధానిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటేరియన్ గా భారత దేశానికి అనేక సేవలు అందించారని ఆయన అన్నారు అదిలాబాద్ జిల్లాతో ఆయనకు అవినావ భావ సంబంధం ఉందని జాతీయ రహదారి నిర్మాణం తో పాటు సజలధార పథకానికి బేల మండలం ఆవాల్పూర్ గ్రామంలోనే శ్రీకారం చుట్టారని ఆయన గుర్తు చేశారు అదిలాబాదులో ఒకరోజు బస కూడా చేశారని ఆయన అన్నారు వాజ్పేయి గారి ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లనే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి చేరిందని ఆయన అన్నారు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు వరుసలో చివరి వ్యక్తి వరకు చేరాలనేది ఆయన సంకల్పమని ఎమ్మెల్యే అన్నారు జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం. వేణు గోపాల్. చిలుకూరి జ్యోతి రెడ్డి . లాలమున్న భాజాపా నేతలు మయూర్ చంద్ర. ,జోగు రవి, ప్రవీణ్. భీమ్సేన్ రెడ్డి. రాకేష్. సోమ రవి.తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :