సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడెం మండల కేంద్రం లోని బుర్క గుంపు కు చెందినా రైతు మల్లెల నరసయ్య తండ్రి రామయ్య గత నెల రోజులుగా పది ఎకరాల భూమి సాగు చేస్తూ యూరియా బస్తాల కోసం పొగళ్లపళ్లి మరియు కొత్తగూడెం తిరిగి తిరిగి అలసిపోయిన రైతు నరసయ్య తన కళ్ళముందటే తన పంట ఆగమవుతుంటే తట్టుకోలేక ఈరోజు తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు కొత్తగూడ హాస్పిటల్ లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట లోని మెడికల్ కళాశాలకు అంబులెన్స్ ద్వారా తరలించడం జరిగింది...
-----------------------
Admin