సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడుగూరు మండలం తుమ్మల గ్రామం వద్ద కొండమీద వెలసిన వెంకటేశ్వర స్వామి వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు తిరుమల అమావాస్య ఒక్కపొద్దుల సందర్భంగా మూడు శనివారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నము, 4 శనివారం కూడా కొండకు వచ్చే భక్తులకు భోజన కార్యక్రమం మరియు మంచినీటి కార్యక్రమాన్ని స్వామి భక్తులు మోహన్ ( టెంట్ హౌస్ సప్లయర్) మరియు వారి కుటుంబ సభ్యులు సహకారంతో కొండ క్రింది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదుపాయం సుమారు 400 భక్తులు అన్న ప్రసాదము స్వీకరించినట్లు తుమ్మల కొండ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చింతా శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమములో సభ్యులు కొట్టు ఆశ్వర్త కుమార్,ఈశ్వరయ్య,రామచంద్ర,చలపతి,శంకర,రామమోహన్, యోగి, పవన్,ధీరజ్,చంద్ర,నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin