Wednesday, 29 July 2026 05:33:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రెడ్ ఆలర్ట్ ప్రకటించిన మండల ఎస్.హెచ్.ఓ షాహిన...

Date : 06 December 2023 02:42 AM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం తేదీ 05.12.2023. నా ముంచుకొస్తున్న మిచౌoగ్ తుఫాను-ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు చాలా నష్టపోతున్నారు రైతులు కోసిన ధాన్యం నీ తడవకుండా పరదాలతో కప్పుకొని తగు జాగ్రత్తలు తీసుకొవాలని ఎస్సై షాహీన సూచించారు.... తుఫాన్ దృశ్య గ్రామీణ ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్ళరాదు. శిధిలావస్థలో ఉన్న భవనాల ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మిచౌoగ్ తుఫాన్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే ఉన్నత అధికారులు రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ తుఫాన్ సృష్టించే బీభత్సం నుండి తమకు తాము రక్షించుకోవడంతో పాటు పోలీసు వారికి సహకరించాలి. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు, రైతులు పొలాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళరాదు... శిథిలవ్యవస్థలో ఉన్న భవనాలు తుఫాన్ కారణంగా కూలే ప్రమాదం ఉంది కావున ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళవలెను. ప్రజలు అత్యవసర అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని తెలియజేశారు.... అత్యవసర సహాయానికి 100 కి డయల్ చేసి పోలీస్ సహాయం పొందగలరు మా పోలీస్ వ్యవస్థ నుండి మండల ప్రజలకు తగిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం అని ఎస్ఐ షాహినా తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :