సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనే వివరాలు కావాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని ఆదేశించినట్టు సమాచారం. అందుచేత తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు కలెక్టర్ ను కలిసి వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలని కోరారు అని వినికిడి....
-----------------------
Admin