సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంక్షేమ పథకాలలో దూసుకు పోయిన నేత ఐదుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఉన్న నేత స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ ఎన్నికల్లో 50 వేల భారీ మెజారిటీతో గెలిపించాలని మనవి మేళ్లచెరువులో 136 బూతు ప్రజల్లోకి వెళ్లి 6 గ్యారంటీ పథకాలు మరియు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు .అంతేకాదు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మనందరం కృషి చేయాలని కోరుతున్నాం. ప్రచారంలో పాల్గొన్న నాయకులు బోగల కొండారెడ్డి, కందుల సురేష్, బారెడ్డి వెంకటరెడ్డి, జెనిగ గురుస్వామి, పాశం గోవర్ధన్ రెడ్డి,కూన్ రెడ్డి గుర్వా రెడ్డి, వేడిపాల నాగి రెడ్డి వీరం నర్సింహారెడ్డి, నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
-----------------------
Admin