సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి. సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన మండల అధ్యక్షులు వనమా గాంధీ .. మరియు. కాంగ్రెస్ నాయకులు పరస్సా వెంకటీ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ. రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి సందర్బంగా ఆయన చేసిన సేవలను మరి ఒకసారి గుర్తు చేసుకుని ఆయన చేసిన సేవలు ఎంతో అమోఘమని తెలియజేస్తూ. అన్నపురెడ్డిపల్లి మండల మెయిన్ సెంటర్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో.. సీనియర్ నాయకులు పర్స వెంకటీ, బోడ పద్మ, కల్లోజీ నర్సింహా , రూంజా శ్రీను, మరియు భూక్యా చేన్నారావు, కొత్తగుండ్ల మహేష్, అమరాబాదు వీరస్వామి, పానుగంటి రామారావు, కణితి రామకృష్ణ, యలకం లక్ష్మయ్య, రవి, మల్లేష్, సీతయ్య, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు......
-----------------------
Admin