సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సమావేశం... ఈనెల 18న ఖమ్మంలో జరగబోయే బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలను కార్యకర్తలను తరలింపు కొరకు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమా శ్రీధర్ గారి నివాసంలో పాలకవర్గ కౌన్సిలర్లు సమావేశం ఏర్పాటు చేశారు. సభకు తీసుకెళ్లా కార్యకర్తలను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందు లేకుండా తిరిగి ఇంటికి చేర్చే వరకు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
-----------------------
Admin