Wednesday, 29 July 2026 02:40:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీతారామ కెనాల్ వర్క్ సెంట్రింగ్ ప్లేట్స్ దొంగలు దొరికారు...

Date : 09 September 2023 08:06 AM Views : 377

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో ఒడ్డుగూడెం గ్రామ శివారులో 06-09-2023 తారికున సీతారామ కెనాల్ వర్క్ కి సంబంధించిన ఎనిమిది ఐరన్ సెంట్రింగ్ ప్లేట్స్ ని దొంగలించిన వ్యక్తులను రెండు రోజుల్లో పట్టుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎస్సై ఎస్ డి షాహినా అన్నమాట ప్రకారం దొంగిలించిన వ్యక్తులను 08-09-2023 నా పట్టుకొని చేసి స్టేషన్ కి తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ విధంగా చాకచక్యంగా దొంగలను పట్టుకోవడంలో ఎస్సై షాహినా కి ఎవరు సాటి రాలేరని ఇలా కర్తవ్యం కోసం పాటుపడి తమ ఉద్యోగాన్ని బాధ్యతారహితంగా చేపడుతున్న ఎస్సై ఈ మండలo లో దొంగలా పాలిట సింహ స్వప్నంలా నిలిచారని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఆమెకి అభినందనలు తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :