Wednesday, 29 July 2026 12:59:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా తోకల శ్రీనివాస్ రెడ్డి నియామకం

Date : 24 June 2026 06:55 AM Views : 79

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తూ వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గతంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా మొదలై, దుగ్గొండి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు సేవలు అందించారు. ఆయనకు పార్టీ కార్యకర్తలతో పాటు నాయకుల మధ్య మంచి అనుబంధం ఉందని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ నియామకం పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మరింత కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :