సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కారీ టీవీ కామారెడ్డి ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాoగ్గవన్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు, జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు తెలుపుకున్నారు కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదును స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు...
-----------------------
Reporter