Saturday, 18 April 2026 08:14:16 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

హుజూర్ నగర్ లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు...

Date : 16 February 2024 04:13 AM Views : 357

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని రామస్వామి గట్టు దగ్గర ఉన్న బంజారా భవన్ లో తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాలోతు నాగునాయక్, ఆధ్వర్యంలో లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు భోగ్ బండారో కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు భూక్య కోటియా నాయక్ ఉద్యోగ సంఘ నాయకులు సైదా నాయక్, ఛత్రు నాయక్ మఠంపల్లి ఎంపీపీ పార్వతి కొండ నాయక్, జెడ్ పి టి సి జగన్ నాయక్, జాతీయ నాయకులు వెంకట్రామ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ మాలోతు సుజాత సక్రు నాయక్, గిరిజన శక్తి ప్రధాన కార్యదర్శి కళావత్ మధు నాయక్, టెక్నికల్ అసిస్టెంట్ మాలోతు శ్రీను నాయక్, సిరి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బానోత్ నాగు నాయక్, పూజారి బానోతు నాగేశ్వరరావు, డాక్టర్ సుధాకర్ నాయక్, బానోతు వెంకటేశ్వర్లు మాలోతు చింటూ నాయక్, మఠం పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య కోశాధికారి మాలోతు రవీందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి భానోతు పాండు నాయక్, శివ నాయక్, తులసి రామ్, నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, రవి నాయక్ ,రమేష్ నాయక్, రవి నాయక్ ,సురేష్ లక్కీ నాయక్ తదితరులు, పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :