Thursday, 30 July 2026 09:06:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ దూప తీర్చిన మిషన్ భగీరథ మంచి నీళ్ల పండుగ కేశంపేట జడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

Date : 19 June 2023 01:22 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ / అపర భగీరథుడు, సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ భగీరథ పథకం దశాబ్దాల నీటి గోసను తీర్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరాయని జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన నీటి దినోత్సవంలో జడ్పీటీసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మిషన్ భగీరథ తో సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారన్నారు. మారుమూల పల్లెల్లో మహిళలకు మంచినీటి సమస్య తీరిపోయింన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం పేరుతో అమలు చేస్తుండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా విద్యార్థులతో జల ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో విధుల్లో మంచినీటి ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మంచినీటి విజయంపై గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమణి, వార్డు సభ్యులు దశరదం, జావీద్, మంచె కృష్ణయ్య, దేవుజా నాయక్, పెంటమ్మ , అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :