Monday, 14 September 2026 05:12:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాకేశ్ రెడ్డి గెలుపు అత్యవసరం ఆర్మూర కి... - ధర్మపురి అరవింద్

Date : 19 November 2023 12:26 AM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ లో కషాయమయం పైడి రాకేష్ రెడ్డి ధర్మపురి అరవింద ఎన్నికల ప్రచారం, రాకేష్ రెడ్డి గెలుపు అత్యవసరం ఆర్మూర్ కి ధర్మపురి అరవింద్. గెలిచిన ఏడాదిలోపు ఇండ్లు కట్టకపోతే పదవికి రాజీనామా చేస్తానని రాకేష్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ వచ్చారు. మహిళలు వందలాదిమంది మంగళ హారతితో స్వాగతం పలికారు. నందిపేట్ లోని నరసింహ ఆలయం నుంచి ఎన్నికల ర్యాలీ మొదలుపెట్టారు. వేలాది జనంతో నందిపేరోడు కిక్కిరి సాయి కాషాయమయంలో నిండినది. నందిపేట్ నంది చౌరస్తా వరకు సాగిన ఎన్నికల ర్యాలీలో రాకేష్ రెడ్డి సతీమణి పైడి రేవతి రెడ్డి, కుమార్తె పైడి సుచరిత రెడ్డి హుషారుగా నడిచి మహిళలను ఉత్సాహపరిచారు. నంది చౌరస్తా వరకు సాగిన ఎన్నికల ర్యాలీలో రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు అని అభివృద్ధిలో మాత్రం ఒక్క రోజు కూడా పనిచేయలేదు అని నందిపేట్ లో ఇండ్లు కట్టినట్టు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పించుకుంటానని కేవలం ఆర్మూర్ ని గంజాయికి, రౌడీయిజంలో మాత్రం నంబర్ వన్ చేసిన ఘనత మాత్రమే జీవన్ రెడ్డికి దక్కిందని ఎంపీ అరవింద్ తెలిపారు. మోడీ అడగడంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అన్ని ఆస్తులు సంపాదన ఉన్న సేవ చేయాలని మాత్రమే రాజకీయాలకు వచ్చిన అని ఏడాదిలోపు ఇండ్ల నిర్మాణం ప్రారంభించకపోతే రాజీనామా చేస్తానని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తన వల్ల ఎలాంటి హాని కలిగించిన ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. ఎంపీ ఆర్వీన్ మాట్లాడుతూ రాకేష్ రెడ్డి గురించి పూర్తిగా తెలుసుకుని మాత్రమే రాజకీయాల్లోకి బిజెపికి ఆహ్వానించిన జీవన్ రెడ్డికి దీటైన నాయకుడు అని ఆర్మూర్ అభివృద్ధి చెందాలి అంటే లోకల్ నాయకుడు అయిన రాకేష్ రెడ్డి గెలవాలని ఎమ్మెల్సీ కవిత చెప్పుతో కొడతా అంటే నేను ఈ సభ నుంచి చెపుతున్న చెప్పు సైజు కూడా లేవు అని నిజాంబాద్ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పిన ఇంకా ప్రజల్లోకి ఎలా వస్తుంది అని రాకేష్ రెడ్డి గెలుపు ఆర్మూర్ నియోజకవర్గానికి అత్యవసరం అని యువతని జీవన్ రెడ్డి గంజాయి అలవాటు చేస్తున్నాడు అని జాగ్రత్త ఉండాలని రాకేష్ రెడ్డి కాలికోటుకు సరిపోని జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నాడు అని కుక్కలు ఇస్తూ ఓట్లు అడుగుతున్న వ్యక్తి బుద్ధి చెప్పాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, రాష్ట్ర బిజెపి కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కౌన్సిల్ మెంబర్ విజయభారతి, ఎంపీటీసీ రాజు, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆర్మూర్ మార్కెట్ మాజీ చైర్మన్ యామాద్రి భాస్కర్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: