సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మాధవరం అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు వికారాబాద్ జిల్లా SP నంద్యాల కోటిరెడ్డి IPS గారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా కమిటీ లు వేయడం జరిగింది. 19-05-24 న సాయంత్రం తొళక్కం. 20-05-24 న ఉదయం అధ్యాయ నోత్సవం. 21-05-24 న సాయంత్రం పరమపదోత్సవం. 22-05-24 న ఉదయం 7 :00 గంటల నుండి స్వామి వారి ఊరేగింపు. 23-05-24 న ఉదయం స్వామి వారి కళ్యాణ మహోత్సవం. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదానం. రాత్రి 7 గంటల నుండి సంస్కృతిక మరియు డ్యాన్స్ కార్యక్రమలు.... 23-05-24 న శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా గౌరవనీయులు SP నంద్యాల కోటిరెడ్డి IPS గారు లక్ష రూపాయలు విరాళం గా ఇవ్వటం జరిగింది
-----------------------
Admin