సర్కార్ టీవీ న్యూస్ / నాగర్కర్నూల్ జిల్లా : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలి ఎం ఎస్ ఎఫ్ జిల్లా ఇంచార్జ్ బుక్కపురం మహేష్ కోరారు నేడు పలు కాలేజీ ల వద్ద ఎమ్మార్పీఎస్ కమిటీ ఏర్పాటు చేశారు, ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు పోరాటం ఆగదు అంటున్నారు. హక్కుల సాధన సమస్యలపై ప్రజలంతా ఏకధాటిగా డిసెంబర్ 21న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ తుడుం చంద్ర కిరణ్ మాదిగ ఎం ఎస్ ఎఫ్ కల్వకుర్తి మండల కన్వీనర్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin