సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చున్నారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులతో కలిసి మాజీ మంత్రి సత్యవతి క్యూలో నిలుచున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారంటూ విమర్శించారు యూరియా సరఫరా లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు యూరియా వచ్చిందని కొరత తీరిందని చెబుతున్న ప్రభుత్వానికి రైతుల వేదికల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చున్న దృశ్యాలు కనిపించడం లేదా అంటూ ఆమె రైతులతో అన్నారు యూరియా కోసం మాజీమంత్రి స్వయంగా క్యూలో నిల్చోవడంతో ఈ ఫోటోలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తు ఉన్నాయి...
-----------------------
Admin