సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో సమాచార హక్కు ఆర్టిఏ పెందుర్తి సతీష్ ఆర్టిఏ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు అనేది ప్రజల హక్కు దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా ప్రజలకు అధికారులకు వారధి గా తెలియజేయుటకు సమాచార హక్కు అనేది ప్రజల యొక్క సామాజిక హక్కు అని దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది హుజూర్ నగర్ టి ఎస్ జె ఏ ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులు పెందుర్తి సతీష్ వార్తా ప్రపంచం, గోబ్బి రాము N45 న్యూస్, బండి నాగేశ్వరరావు నేటి వార్త, దాసరి సతీష్ ఎస్ ఆర్ 6న్యూస్ ,తాలూరి ప్రసాద్ సూర్య దిశ ,మాతంగి రవి 999 న్యూస్ ,చిలక సైదయ్య సర్కార్ టీవీ, వీరబాబు న్యాయం దినపత్రిక తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin