సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలో. పారిశుద్ధ పనులు ఎక్కడకక్కడే నిలిచిపోయాయి బిసి మరి గూడెం గ్రామపంచాయతీలో నేలరిపేట గ్రామం బీసీ మర్రిగూడెం వీధిలలో చెత్త కుండీలలో వేసిన చెత్తను తొలగించాలని ప్రజలు జిల్లా పంచాయతీ అధికారి కి ఆదివారం విన్నపించారు గత మూడు వారాల పైగా సిబ్బంది సమ్మెలో కారణంగా ప్రైవేట్ వ్యక్తులతో పారిశుద్ధ పనులు చేయించాలని ప్రభుత్వం ఆదేశించాలని ఆదేశాలు ఇవ్వాలని జిపి ట్రాక్టర్ డ్రైవర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెత్తని తీసుకొని వెళ్లడం లేదని ఈ చెత్త వల్ల దోమలు ఈగలు పెరిగే అవకాశం ఉందని అందువల్ల జ్వరాలు డెంగి మలేరియ లాంటి వ్యాధులు వస్తాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిపిఓ డిఎల్పిఓ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశాడు గవర్నమెంట్ ఆదేశాలు తక్షణమే కోరారు...
-----------------------
Admin