సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని మల్లంపల్లి సర్పంచ్ భూర రాధిక -హేమచందర్ గౌడ్ అన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు ప్రజా ప్రభుత్వంలో వచ్చే పథకాలను గ్రామానికి ప్రజలందరికీ చేరే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు మాపై నమ్మకంతో మల్లంపల్లి గ్రామ సర్పంచ్ గా అఖండ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
-----------------------
Reporter