Friday, 08 May 2026 11:47:55 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి....

Date : 22 August 2023 06:00 AM Views : 311

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా కేంద్రం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎస్కే ఉమర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందగట్ల సురేందర్ హాజరై మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గతంలో భారత రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచడంతో పాటు డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల మేరకు ఎంఎస్పీకి చట్టబద్రతను కల్పించాలని కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపులో భాగంగా భారతదేశంలో రైతాంగ సమస్యలు ఏవి పరిష్కరించక పోగా వ్యవసాయ ఆధారికంగా దేశంగా ఉన్న మన భారతదేశ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే విధానాలు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఇప్పటికైనా భారత వ్యవసాయ రంగానికి కాపాడాలని జాతీయ స్థాయిలో ఎస్ కె యం తీసుకున్న పిలుపులో భాగంగా ఆగస్టు 24వ తారీఖున చలో ఢిల్లీ ప్రోగ్రామును విజయవంతం చేయాలని, కనీసం మద్దతు ధర చట్టం ఎం ఎస్ పి కి చట్టబద్రత కల్పించాలని రైతు రుణ విముక్తి చట్టం చేయాలని కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని రైతాంగానికి పై పెట్టిన కేసులను బేసరత్తుగా ఎత్తివేయాలని ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున 763 . మందికి ఎక్స్ గ్రేషియన్ఇవ్వాలని 2022 కేంద్ర ప్రభుత్వం భారత అటవీ చట్ట సవరణల నియమాల బిల్లును రద్దు చేయాలని రైతులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు కారం వెంకటేశ్వర్లు భద్రక్క కళావతి సుజాత వెంకటమ్మ భారతి జానకి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :