Friday, 08 May 2026 11:38:23 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

గిరిజనులకు అండగా దశ దిన కార్యక్రమానికి పిల్లుట్ల రఘు చేయూత...

Date : 01 July 2023 03:49 AM Views : 354

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికీ చెందిన అంగోతు కమిలి గత మూడురోజుల క్రితం అనారోగ్యం తో చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యుల కి రఘు చేయూత ద్వార 5000/- ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న చేతుల మీదుగా వారి కుమారుడు దుర్గాప్రసాద్ కీ అందజేశారు. నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు యాక్టీవ్ నెంబర్ సౌదసోత్ రవి నాయక్ ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేసారు కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నము ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 3001 కుటుంబాలకు దశ దిన & వివాహా మహోత్సవ కార్యక్రమాలకు ఆర్ధిక సాయం చేయడం జరిగింది రామచంద్ర పురం గ్రామంలో రఘు విద్యార్ధులకు ఉచితంగా హాస్టల్ ఫీజ్, అన్నదాన కార్యక్రమనికి సాయం చేయడం, అదేవిధంగా వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలూ వివ్వడం గాని, ఎన్నో నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వార ఆర్ధిక సాయం చేయడం గానీ బతుకమ్మ పండుగ సందర్భంగా బహుమతులు వివ్వడం క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా సమగ్రీని వివ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే హుజూర్ నగర్ నియోజకర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు, రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో సౌదాసోత్ రవి నాయక్, రాజు నాయక్, బాబు నాయక్,యల్లవులా శివ శంకర్ యాదవ్, యాసారపు సుధాకర్, అంజయ్య , అరియ నాయక్,అంగోత్ రమేష్, రాజు, గమ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: