సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ప్రధానమంత్రి మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్ ను ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కాశిబుగ్గ సొసైటీ కాలనీ ప్రాంతంలో మన్ కీ బాత్ మండల ఇంచార్జ్ గుర్రపు సత్యనారాయణ వారి నివాసంలో వీక్షించడం జరిగింది. వీరితో పాటు బిజెపి సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్,జిల్లా కౌన్సిల్ మెంబర్ కోమాకుల నాగరాజు,సీనియర్ నాయకులు అల్లి అజయ్, ఆడపు రవితేజ, కోమాకుల హిమేంద్ర తదితరులు వీక్షించారు.
-----------------------
Reporter