సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : తాళం వేసిన ఇంట్లో చోరీ,, కామారెడ్డి జిల్లా జయశంకర్ కాలనీలో తాళం వేసిన ఇంటి తలుపులు పగలగొట్టి బంగారం వెండి నగదు ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా జయశంకర్ కాలనీలో చోటు చేసుకుంది బాధితులకు వివరాల ప్రకారం కాలనీకి చెందిన నిమ్మ రాజశేఖర్ రెడ్డి మగ అమావాస్య సందర్భంగా గుడెల్లి వెళ్లడానికి అక్క దగ్గరికి గర్గుల్ కు బుధవారం మధ్యాహ్నం వెళ్ళాడు తిరిగి గురువారం ఇంటికి వచ్చేసరికి తలుపు పగలగొట్టి ఉండడంతో దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు కామెడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు...
-----------------------
Admin