సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఇసుక లారీలను నియంత్రించాలని అధికారిని ఆదేశించిన మంత్రి వర్యులు సీతక్క. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేడారం జాతర దృశ్య ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉండి. ఓవర్ లోడ్ తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోండి. మేడారం జాతర పనుల విషయములో అలసత్వం వహిస్తే సహించేది లేదు అధికారులను అయితే ఇంటికి, కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్ లోకి...
-----------------------
Admin