సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ భార్య ఎరకలపూడి నాగలక్ష్మి వదిన స్వరూప గొంతు కోసిన భర్త, యరకలపూడి నాగార్జున వదిన స్వరూప కు తీవ్ర గాయాలు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలింపు నిందితుడు నాగార్జునను పోలీసులకు అప్పగించిన బంధువులు కుటుంబ తగాదాలు వళ్లనే గొడవలు జరిగాయని బంధువుల ఆరోపణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-----------------------
Admin