సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : CPI(M) 4 వ మహాసభలు,, సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి నివేదికపై కామారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర మహాసభల వేదికపై మాట్లాడుతున్న కామారెడ్డి జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్... తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిపిఎం మహాసభలు సంగారెడ్డి లో మూడవ రోజు జరుగుతున్న సభలో కామారెడ్డి జిల్లా రాజకీయ పరిస్థితులు పార్టీ కార్యక్రమాలు గురించి ప్రతినిధుల అభిప్రాయాన్ని మహాసభకు వివరించడం జరిగింది, కామారెడ్డి జిల్లాలో గతం కంటే ప్రజాసంఘాల ఉద్యమం పెరిగిందని జిల్లాలో పోల్ భూములు ఇళ్లస్థలాలు పోరాటాలు ప్రజా సంఘం ఆధ్వర్యంలో విజయాలు సాధించామన్నారు ఇంకా కామారెడ్డి జిల్లాలో బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లాలో వేల ఎకరాల అసైన్డ్ భూమి అన్య క్రాంతమైందని ఇంకా జిల్లాలో రైతులు కార్మికులు కర్షకులు సమస్యలపై ప్రధానంగా జిల్లాలో వేడి పరిశ్రమలో దోపిడీ చేస్తున్న బీడీ కంపెనీ నిజం మనతో పాటు అన్ని కంపెనీ లపై రాజీలేని పోరాటాలను రూప కల్పన చేసుకుంటామన్నారు ఈ సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్ కొత్త నరసింహులు పాల్గొన్నారు...
-----------------------
Admin