సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో కృష్ణవేణి పాఠశాల విద్యార్థి వర్ధన్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ కర్తన్ తెలిపారు ఈ నెల 16 నుండి 19 వరకు మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి అండర్ 16 కబడ్డీ పోటీలకు ఎంపిక జరిగింది ఈ నెల 9 నుండి 14 తేదీ వరకు ముపాకల్ శిక్షణ శిబిరం లో పాల్గొనడం జరిగింది వర్ధన్ ను పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ మరియు లక్ష్మణ్ పాఠశాల పి ఈ టి గణేష్, శ్రీకాంత్ లు ఉపాధ్యాయ బృందం అభినందించారు....
-----------------------
Admin