సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల ఆధికార ప్రతినిధి రామ్ సైదులు రాసిన మనసున్న నేత మా సైదన్న పాటను హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆవిష్కరించారు.కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పెండెo శ్రీనివాస్ గౌడ్ మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, గరిడేపల్లి మండల అధ్యక్షులు గుగులోతు కృష్ణానాయక్ , నిర్మాత కొత్తగూడెం సర్పంచ్ నకెరకంటి ప్రసాద్, మండల గారకుంట తండ సర్పంచ్ బానోత్ శ్రీను, యూత్ అధ్యక్షులు,మండవ నాగేశ్వరరావు,పొనుగొడు గ్రామ పార్టీ అధ్యక్షులు చామకూరి అంజి, నియోజకవర్గ యూత్ నాయకులు అనంతు కరుణాకర్ ,సురభి వీరబాబు మీసాల వెంకటేశ్వర్లు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin