సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఎన్నికల అధికారి దాసరి హరిచంద్ర తెలిపారు అదేవిధంగా పోలింగ్ కేంద్రాలుగా నిర్వహిస్తున్న పాఠశాలలకు ,కళాశాలలకు కార్యాలయాలకు ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నిమిత్తం ఈనెల12వ తారీకున కూడా సెలవు దినముగా ప్రకటించినట్లు తెలిపారు....
-----------------------
Admin