Sunday, 13 September 2026 02:23:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

2019 రవాణా చట్టాన్ని రద్దు చేయాలి... -తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్

Date : 01 April 2023 12:20 AM Views : 790

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : 2019 రవాణా చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం ఎన్ఎస్టి రోడ్ వద్ద రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై విక్రం, జిల్లా కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రవాణ రంగ కార్మికుల వ్యతిరేక విధానాల మీద, ప్రజా రవాణా వాహనాలకు డీజిల్ పై ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వాలని, టోల్ టాక్స్ పెంపు ప్రతిపాదన విరమించుకోవాలని, టోల్ పెంపు ప్రజలపై అదనపు భారం పడుతూ ఉందని, రవాణా నిత్యవసర ధరలపై ప్రభావం చూపుతుందని, మోటార్ వాహన చట్టం 2019 సవరించాలని డిమాండ్ చేశారు. 2023 ఏప్రిల్ 5న చలో ఢిల్లీ మజ్జుధర్ కిషన్ సంఘర్ష ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ జరిగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ధరవత్ రాందాస్, జిల్లా కోశాధికారి దండగల ఉపేందర్, ఆటో యూనియన్ జిల్లా నాయకులు శ్రీను, యాసీన్, అక్బర్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నవీన్ రెడ్డి, నాయకులు కంపాటి వెంకన్న , వెంకన్న బాబు, మాచర్ల గోపాల్, పుల్లయ్య, డ్రైవర్లు రమేష్, శీను, నాగేశ్వరావు, కాసిం తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: