సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్, జుక్కల్ నియోజకవర్గం పర్యటన సందర్భంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ గారు స్పందిస్తూ మీ సమస్య గురించి గుర్తించి రెవెన్యూ మంత్రితో చర్చిస్తా లెటర్ ఇవ్వడంతో పక్కనే కలెక్టర్ సార్ ఉండడంతో కలెక్టర్ సార్ తోటి కూడా చర్చించడం జరిగింది. వీఆర్ఏలు 80 రోజులు సుదీర్ఘ కాల సమ్మె ఫలితంగా గత ప్రభుత్వం జీవో నెంబర్,81,85, ప్రకారం 255 మంది vra, రెగ్యులర్గా చేసి అందులో నుండి ఒక్క 16758, మందికి ఎంప్లాయ్ ఐడీలు పే స్కేల్ అమలు చేసి వారి కుటుంబాలను వెలుగులు నింపింది జీవో ప్రకారం మిగిలిన 3797 మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చి మా కుటుంబాలలో వెలుగులు నింపాలని ప్రజా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఈ సమావేశంలో వీఆర్ఏ జిల్లా అధ్యక్షులు కే యాదవులక్షణ సురేష్ సాయిలు, బాలయ్య షబ్బీర్ అలీ పాల్గొనడం జరిగింది...
-----------------------
Admin