Thursday, 30 July 2026 10:23:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేటి నుంచి మన కొత్తగూడెం - మన కామేష్ కార్యక్రమం...

Date : 16 October 2023 08:56 AM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: నేటి నుంచి బీఎస్పీ ఆధ్వర్యంలో మన కొత్తగూడెం...మన కామేష్ కార్యక్రమం ప్రారంభం..రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటి చేస్తున్న యెర్రా కామేష్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు..తొలుత పాల్వంచ పెద్దమ్మ గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని బీఎస్పీ పార్టీ గెలుపు అవశ్యకతను వివరిస్తారు...ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ ఆదివారం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 50 రోజులు అత్యంత కీలకమైనవి అని నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేస్తే విజయం సాధించడం సులభమని ఉద్బోధించారు..ప్రజలు కూడా స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారని,కేవలం ఎన్నికల సమయంలో వచ్చే పొలిటికల్ టూరిస్ట్ లను నమ్మరని గుర్తు చేశారు...గత 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అని ఖచ్చితంగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతీని కుమారి,మండల అధ్యక్షురాలు కాటబొయిన వసుంధర,యర్రంశెట్టి రాజేశ్వరీ,మంజు,పద్మ,భానుమతి తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :