సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం పని చేసేందుకు కార్యకర్తలు నడుం బిగించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 40 మంది మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నడుం బిగించాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో పి మల్లయ్య, వడ్ల మధు, పి పెంటయ్య, పి నరేందర్, ఎండి మహబూబ్, మదారి గోవిందు, మదారి వెంకటేష్, పి ప్రవీణ్, పి రమేష్, పి మహేందర్, పి నర్సింలు, పి నరేష్, ఎండి కాజా, పి శ్రీశైలం, ఎన్ వెంకటేష్ గౌడ్, పి వినోద్, మిద్ది నర్సింలు, గుర్రంపల్లి శివ, పి గణేష్, పి రఘు, పి వెంకటేష్, పి రమేష్, పి శ్రీనివాసులు, వడ్ల యాదయ్య, పి సతీష్, పి సత్యం, గుర్రంపల్లి శ్రీనివాస్, పి సత్తయ్య, పి శివ, ఈ రఘు, పి గౌతమ్, ఈ కార్యక్రమంలో నాయకులు ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, సుదర్శన్, శ్రీను నాయక్, యాదయ్య, మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ, పర్వతాపూర్ ఎంపిటిసి మంజుల మల్లేష్ గౌడ్, ఎస్సీ సెల్ నరేందర్, రామ చంద్రపూర్ డిప్యూటీ సర్పంచ్ నర్సింలు, పద్మారం వెంకటేష్, ఎన్ వెంకటేష్ గౌడ్, పి వినోద్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin