Wednesday, 29 July 2026 02:05:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాధ్యతలు మరిచారా.....?

Date : 30 September 2022 12:13 AM Views : 520

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కల్లూరు లో జాతీయ రహదారులు గుంతల మయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారాయి. అధ్వానంగా తయారయ్యాయి.దీంతో ప్రజలు ప్రయాణికులు వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు నుండి తిరువూరు వెళ్లే జాతీయ రహదారి రహదారిలో ఎన్. ఎస్ .పి. రింగ్ రోడ్డు నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు ప్రమాదాలకు నిలయముగా మారాయి. ఆదమరిస్తే అంతే సంగతులు అన్నట్లుగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాలు నడపవలసిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కాలంలో అనేకమంది టూవీలర్ వాహనాలు గంటలలో పడిపోయి భార్య పిల్లలు ఎంతోమంది ప్రమాదాల బారిన పడ్డారు.ఈ ప్రాంతములో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో నూతనకల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బైకు పై వెళ్తుండగా షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గుంతలో పడి కాలు విరిగి రెండు చోట్ల ప్యాక్చర్ కావడం జరిగింది. తిరువూరు లో ఆపరేషన్ కూడా చేశారు. ఈ నష్టానికి ఎవరూ బాధ్యులు....??? ప్రమాదాలకు ఎవరు కారుకులు .....??? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోగలరు....??? అధికారులే సమాధానం చెప్పాలి అంటున్న ప్రజలు....??? ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్న పట్టించుకునే నాధుడు లేడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి రోడ్లు మరమత్తులు చేపట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :