సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం కాశీనగరం గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల ఇల్లులు పొలాలు నష్టపోయినందుకు గాను అక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి అధిక మొత్తం ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పొందేం వీరయ్య....
-----------------------
Admin