Tuesday, 15 September 2026 05:43:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి.ఆర్.యస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిక...

Date : 11 October 2023 10:36 AM Views : 545

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కు చెందిన బి.సి సంఘం నాయకులు,బి.ఆర్.యస్ నాయకులు చనగాని బాలకృష్ణ గౌడ్,సి పి యం నాయకులు శ్రీనివాస పురం కు చెందిన పార్తబోయిన ఉపేందర్ లకు హైదరాబాద్ యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం లో కాంగ్రెస్ లో చేరారు..యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో 3 వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ యలక సైదులు గౌడ్,కాంగ్రెస్ నాయకులు సులువ చంద్ర శేఖర్,పోతన బోయిన రామ్మూర్తి ,యూత్ నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :