సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో ఎంఈఓ ఆఫీస్ ముందు సిఐటియు అనుబంధ సంఘం మధ్యాహ్నం భోజనం కార్మికుల సమీక్షల పై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో సిఐటియు మండల కన్వీనర్ సయ్యద్ రన్ మియా మాట్లాడుతూ.... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తయారు చేస్తున్న కార్మికులు గుడ్డు బిల్లులు చెల్లించటం లేదు కావున కార్మికులు అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో కొనసాగిస్తున్నరూ కావున పేరుకున్న బకాయిలు, బిల్లులు వెంటనే చెల్లించాలని నిత్య అవసరాల వస్తువులు ధరలు పెరుగుదలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని మార్కెట్ రేటు ప్రకారం గుడ్లు రేట్లు చెల్లించి వంట గ్యాస్ సబ్సిడీ కూడా సప్లై చేయాలి అలాగే గౌరవ వేతనలు ఐదు వేల రూపాయలు చెల్లించాలి గత నాలుగు నెలల గుడ్లు వెంటనే చెల్లించాలని కోరుచున్నారు. అలాగే గౌరవ వేతనాలు March నుంచి రావటం లేదు కావున వాటిని కూడ చెల్లించాలని లేని ఎడల దశల వారీగా ఆందోళనలు,రాసారోకోలు, ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరియు వంట పాత్రలు రాగి జావ కొరకు వంట పాత్రలు ఇవ్వలి అలాగె గ్రుడ్లను సహా ప్రభుత్వమే అందజేయాలే, పెంచిన గౌరవ వేయతనం జూన్ నుండి చెలించాలి.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన మండల అధ్యక్షులు వై శాంతకుమారి మండల కార్యదర్శి జి ధనమ్మ గౌరవ అధ్యక్షులు బి గోవిందప్ప, కే పుష్ప ,దానమ్మ ,కొవ్వు పద్మ ,సాలమ్మ, రాధమ్మ, మంగమ్మ ,పి లత, రాజ్యలక్ష్మి ,సైదమ్మ, కమలమ్మ ,అల్లిపురం పద్మ, ఎల్లమ్మ ,రేపంగు పద్మ,, లచ్చి రాం తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin