సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్- (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ ఫలితాలలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఎడ్ల సాయి దిశ్విత 657 మార్కులతో ప్రతిభ చాటింది.బయాలజీ, ఫిజిక్స్,కెమిస్ట్రీ సబ్జెక్టులతో మొత్తం 720 మార్కులకు నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ లో 98.97 శాతంతో ఎస్సీ కేటగిరీలో 491 ర్యాంక్ సాధించింది.తమ కుమార్తె నీట్ ఎంట్రెన్స్ లో ప్రతిభ కనబరచడం పట్ల తల్లిదండ్రులు గోపయ్య,శారద హర్షం వ్యక్తం చేశారు....
-----------------------
Admin