Tuesday, 15 September 2026 12:32:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలు...

Date : 29 September 2023 05:38 AM Views : 307

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సాహిత్య రంగంలో ఆత్మగౌరవ భావుటా-గుర్రం జాషువా: సాహిత్య రంగంలో ఆత్మగౌరవ భావుటా గుర్రం జాషువా అని కె.వి.సత్యనారాయణ అన్నారు. హుజూర్ నగర్ టౌన్ లోని జాషువా నగర్ లో గుర్రం జాషువా 128వ జయంతి కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడుతూ పై విధంగా అన్నారు. విశ్వనరుడుగ అభివర్ణించారు. కులాలకు మతాలకు అతీతంగా మానవ జాతి కళ్యాణం అభిలశించిన వ్యక్తిగా గుర్రం జాషువా ను పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో కలవివక్షను తన గబ్బిలం నవల ద్వారా విమర్శించారు అని అన్నారు. మాతంగి ప్రభాకర్ రావు మాట్లాడుతూ విద్య, అభివృద్ధితో మాత్రమే సామాజిక సమస్యలు, కుల వివక్షను ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కస్తాల శ్రవణ్ మాట్లాడుతూ ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. జాషువా ధైర్యంగా ముందుకు వెళ్ళారన్నారు. అదే స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బయ్యారపు రామారావు, గల్లా వెంకటేశ్వర్లు, చింత్రియాల నాగయ్య, ఆర్. ముత్తయ్య, బయ్యారపు రవీందర్ ఇంజమూరి అంబేద్కర్, నందిపాటి సైదులు, బొడ్డు హుస్సేన్, శ్రీ దేవి, కిరణ్ కుమార్, రవి, మీసాల జనార్దన్, నూకపంగు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :