Wednesday, 29 July 2026 06:16:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాత్రికేయులపై పెట్టిన అక్రమకేసులునుఉపసంహారించుకోవాలిని ఏఎస్పీకి జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వినతి...

Date : 03 March 2023 02:37 AM Views : 511

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో కదిరి పాత్రికేయులపై పెట్టిన కేసులకు తక్షణమే ఎత్తివేయాలని ఏఎస్పీకి రామకృష్ణ ప్రసాద్ కి జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వినతి అందజేశారు. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.జిల్లా పోలీస్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన పాత్రికేయులు.శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఐదు రోజుల క్రితం సిఐ ఇంటి వద్ద టిడిపి శ్రేణులు చేసిన ఆందోళన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసులు దౌర్జన్యం చేయడమే కాకుండా పాత్రికేయులు పైనే కేసులు పెట్టారని, తక్షణమే ఆ కేసులు ఎత్తివేయాలని ఐజేయు, ఏపీడబ్ల్యూజేయు ఆధ్వర్యంలో పాత్రికేయులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పి రామకృష్ణ ప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కదిరిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి విధినిర్వహణలో భాగంగానే పాత్రికేయులు అక్కడికి వెళ్లారని ఈ క్రమంలో సిఐ మధు ప్రవర్తించిన తీరు బాగోలేదన్నారు. అక్కడి ఘటన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారని మొబైల్ ఫోన్లు లాక్కొని పాత్రికేయులు పట్ల సీఐ మధు దురుసుగా ప్రవర్తించినట్లు ఐజెయు జాతీయ కార్యవర్గ సభ్యులు అయ్యన్న శ్రీనివాసులు ఏఎస్పీకి వివరించారు. కదిరి రిపోర్టర్లు షబ్బీర్, సోమశేఖర్, రాము, బాబ్జాన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి ఖండిస్తున్నామని తెలిపారు.రిపోర్టర్ల పై దాడులకు పాల్పడిన పోలీసుల పైన అందుకు కారణమైన సీఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి విన్నవించారు. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరారు. విధి నిర్వహణలో పాత్రికేయులకు భద్రత కల్పించాలని తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: