సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఇంచార్జ్ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ కి గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లను మర్యాదపూర్వకంగా కలిశారు .బాల్కొండ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్లేలా నా వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మర్యాదపూర్వకంగా వారిని కలిశారు .అలాగే బాల్కొండ అర్హులందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే బాధ్యత తనదేనని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెప్పారు ఇలా జరగద్దని సదుద్దేశంతోఅర్హులైన వారికి లైసెన్స్ ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు చెప్పారు, ఈ అవకాశాన్ని సద్వినియోగంచే సుకోవాలని కోరారు.
-----------------------
Admin