సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజు క్రీడా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర మాట్లాడుతూ యువకులు చదువు పట్లనే కాకుండా క్రీడాల పట్ల కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటకృష్ణ,జిల్లా కన్వీనర్ సునీల్, స్పోర్ట్స్ కన్వీనర్ సుహాస్ రెడ్డి, బాలకృష్ణ ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అలాగే పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు జస్ట్ అనిల్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది....
-----------------------
Admin