Wednesday, 29 July 2026 05:05:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మున్సిపల్ డైలీ మార్కెట్ వసూళ్లపై వినతి పత్రం...

Date : 29 January 2023 12:37 PM Views : 604

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రావి రాంబాబు మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ ను కలిసి డైలీ మార్కెట్ గురించి వినతి పత్రం అందించారు. ఈ వినతి పత్రం యొక్క సారాంశం ఏమిటంటే డైలీ మార్కెట్ టెండర్ గత ఆగస్టు నుండి అమల్లో ఉంది. డైలీ మార్కెట్ ను కాంట్రాక్ట్ రూపంలో పాట పాడుకుని చేయి దక్కించుకున్న కాంట్రాక్టర్ మాదా శ్రీరాములు ఆ పాట యొక్క పైకం మొత్తం చెల్లించినారా లేదా అడగడం జరిగింది. ఇంకా రెండు నెలలే కాల వ్యవధి ఉన్నందున మొత్తం 51 లక్ష రూపాయలు మున్సిపల్ సొమ్మును చెల్లించినారా లేదా అని అడిగారు ఒకవేళ చెల్లించని ఎడల వారి వద్ద నుండి రికవరీ చేయాల్సిందిగా కోరారు. ఈ విషయంపై కొత్తగా వచ్చిన కమిషనర్ ని రెండు సార్లు కలవడం జరిగింది . మూడోసారి కలవాలని వెళ్లగా వారు లేక మున్సిపల్ మేనేజర్ నీ కలిసి లిఖితపూర్వకంగా దరఖాస్తు పెట్టారు. ఈ విషయంపై ప్రజలలో గందరగోళం నెలకొంది పాలకవర్గం మొత్తం కౌన్సిలర్లు కలిసి పైసలు తింటున్నారని అపోహ ఉంది. ఎవరెవరు డైలీ మార్కెట్లో భాగస్వాములై ఉన్నారో వారందరూ కలిసి మున్సిపాలిటీకి కట్టవలసిన పైకాన్ని వెంటనే చెల్లించి బిఆర్ఎస్ పార్టీ పాలకవర్గాన్ని బదనాం కాకుండా చూడాలని ఓపెన్ గా డిమాండ్ చేస్తున్నా అని రాంబాబు అన్నారు. ఈ మార్కెట్ 50 శాతం కు పైగా 33 వ వార్డులో ఉంది. కావున మున్సిపాలిటీ సొమ్ము వృధా కాకూడదని తన వార్డు నుండి మున్సిపాలిటీ కి వచ్చే నిధులను దొంగల దోచుకోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కావున వెంటనే వారి నుండి పైకం మొత్తం వసూలు చేయాలని లేనియెడల వారిపై కేసు నమోదు చేయాలని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :