సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : సైంట్ లూయిస్ గునెళ్ళియ సంస్థ అధ్వర్యంలో వరంగల్ జిల్లా , ఖమ్మం జిల్లా, బిషప్ తండ్రి ఉడుముల బాల గారు దివ్యాంగులకు కానుకలు ప్రధానం చేశారు . ఈ కార్యక్రమంలో ఏసు గుట్ట ఫాదర్లు పీటర్ ఫాదర్ రాజరత్నం ఫాదర్ ఫౌలురాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సెయింట్ లూయిస్ గునేలియా ప్రొవెన్షనల్ ఫాదర్ రోనాల్డ్ గారు మాట్లాడుతూ ప్రతి దివ్యంగులకు మా సంస్థ ద్వారా కులాలకు మతాలకు అధికంగా అందరికీ సహాయం చేసే విధంగా బిషప్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం సహాయం అందజేస్తామన్నారు అలాగే బిషప్ గారు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అన్నారు ప్రతి ఒక్కరు మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకుని ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ప్రత్యేకంగా చెప్పినారు ఇంకా ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ విచారణ ఫాదర్ సైమన్ ఫాతిమా హై స్కూల్ సిస్టర్స డోర్నకల్ విచారణ సిస్టర్ లూ 50 నుంచి 60 దివ్యాంగులు ఈ కార్యక్రమంలో ఏసు గుట్ట మహబూబాద్ విచారణ విశ్వాసులు కూడా పాల్గొన్నారు దివ్యాంగుల తల్లిదండ్రులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరం దివ్యాంగులందరినీ ప్రేమగా చూసుకుని ప్రేమగా మాట్లాడాలని వాళ్ళ లాంటి రోజులు మనకు రావద్దని వాళ్ళ లాంటి వాళ్ళని ఆదరించాలని చివరి ప్రసంగంలో బిషప్ గారు ఉడుముల బాల శౌరి వారు చెప్పినారు ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా బోధించారు
-----------------------
Admin