సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం లో నూతన గ్రామ పంచాయితీ గా కొండయిగూడెం గ్రామ పంచాయితీ ని ఏర్పాటు చేసి నందుకు గాను ,కొండయిగూడెం గ్రామ ప్రజలు ఆనందోత్సహాలతో హుజూర్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని కలిసి వారిని ఆనందోత్సాహాలతో సంతోషంతో శాలువాతో సన్మానించుకొని కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొండాయిగూడెం గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Admin